Manoj G

తీరప్రాంత నివాసాలు  మరియు  ప్రత్యక్ష ఆదాయాల కోసం మాంగ్రోవ్ ఇనిషియేటివ్ (MISHTI)

MISHTI అనేది భారతదేశంలోని తీరప్రాంతాల వెంబడి ఉన్న మడ అడవుల పరిరక్షణ మరియు పునరుద్ధరణను ప్రోత్సహించే లక్ష్యంతో మొదలు పెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పర్యావరణ వ్యవస్థలను స్థిరంగా ఉపయోగించడం ద్వారా స్థానిక కమ్యూనిటీలకు స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలను అందించడం కూడా ఈ పథకం లక్ష్యం. పథకం అవలోకనం: పథకం పేరు: తీరప్రాంత నివాసాలు...

మిరప పంటలో ఆకు ముడత తెగులుని (జెమినీ వైరస్) ఎలా నియంత్రించాలి?

https://www.youtube.com/watch?v=b734iNE5WCk ఆకు ముడత వైరస్ లేదా జెమినివైరస్ అనేది మిరప వంటి పంటలపై దాడి చేసే ఒక ప్రధాన వైరస్ తెగులు. ఇది మొక్కలకు మరియు వాటి దిగుబడికి పెద్ద నష్టం కలిగిస్తుంది. సాంప్రదాయ పద్ధతులు మరియు నివారణ చర్యల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. ఈ వైరస్‌పై కొంత నియంత్రణను పొందడానికి మరియు మీ పంటలను...

సిల్క్ సమగ్ర 2 – పథకం

సెరికల్చర్ అనేది పట్టు పురుగుల పెంపకం ద్వారా పట్టు సాగును సూచిస్తుంది మరియు ఇది లక్షలాది మందికి ఆదాయం మరియు ఉపాధిని కల్పించే ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. సిల్క్ సమగ్ర: సిల్క్ పరిశ్రమ అభివృద్ధి కోసం సిల్క్ సమగ్ర పథకం - 2ని 2021లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని జౌళి మంత్రిత్వ శాఖ...

నీటి సంరక్షణ చొరవ

జార్ఖండ్ ప్రభుత్వం గత ఏడాది కరువును ఎదుర్కొన్న రాష్ట్రంలోని కరువు బాధిత రైతుల కోసం మొత్తం రూ. 467.32 కోట్లతో నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 24 జిల్లాల్లోని అన్ని బ్లాకుల్లో భూగర్భజలాల నిల్వలను పునరావృతo చేయడానికి చెరువులను పునరుద్ధరించడం మరియు ఇంకుడు గుంతలను నిర్మించడం కోసం ఈ పథకం ప్రారంభించబడింది. పథకం అవలోకనం: పథకం...

వరి పంటను ఆశించే తెగుళ్లు, వాటి యాజమాన్యం

భారత దేశంలో ఆహార ధాన్యా పంటల సాగు విస్తరణంలో 1/4వ వంతు విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబడుతుంది. చాలా వరకు ప్రపంచ దేశాలలో వరిని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. వరి ఉత్పత్తిలో చైనా తర్వాత భారత దేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశం 2022-23 సంత్సరంలో 125 టన్నుల వరిని ఉత్పత్తి చేయడం...

పత్తి పంటలలో పచ్చ దోమను నియంత్రించడానికి సులభమైన మరియు తక్కువ  ఖర్చుతో కూడిన మార్గాలు

https://www.youtube.com/watch?v=--OFkSceZ3U పచ్చదోమ అనేది భారతదేశంలోని అనేక రకాల పంటలను ప్రభావితం చేసే ఒక ప్రధాన చీడ. పిల్ల పురుగు రెక్కలు లేకుండా అపారదర్శక ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది మరియు ఆకు కింద సిరల మధ్య కనిపిస్తుంది. తల్లి పురుగులు ఆకుపచ్చగా మరియు చీలిక ఆకారంలో ఉంటాయి. పత్తిలో దాని వ్యాప్తి మరియు వాటిని ఎలా నియంత్రించాలనే...

టోస్పో వైరస్ నుండి టమాట పంటని రక్షించడానికి సులువైన మార్గాలు

https://www.youtube.com/watch?v=ZijQ_0FeviU మన దేశంలో టమాట పంటను ఆశించే ప్రధాన తెగుళ్లలో  స్పాటెడ్ విల్ట్ ఒకటి. ఇది టోస్పోవైరస్ వల్ల వస్తుంది. ఇది మొక్క యొక్క వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది మరియు ప్రతి భాగం విభిన్న లక్షణాన్ని కూడా చూపుతుంది. ఈ తెగులు మొక్క ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది, ఉత్పత్తిని దెబ్బతీస్తుంది లేదా మొక్కలు చనిపోయే...

నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF)

భారత ప్రభుత్వం 2023-24 నుండి ప్రత్యేక మరియు స్వతంత్ర పథకంగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF)ని రూపొందించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. కొన్ని రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించబడిన భారతీయ ప్రకృతిక్ కృషి పద్ధతి (BPKP)ని పెంచడం ద్వారా ఈ చర్య...

వ్యవసాయ సంస్కరణలు వ్యవసాయా విధానాలపైనా ఎలాంటి ప్రభావితం చూపుతున్నాయి !!!

ఆధునిక వ్యవసాయ సాంకేతికతను ప్రోత్సహించడానికి మరియు విస్తరణ కార్యకలాపాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాలు మరియు కార్యక్రమాలను అమలు చేసింది. వ్యవసాయ విస్తరణ విభాగం ఈ కార్యక్రమాలను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది, వీటిలో విస్తరణ సంస్కరణల కోసం రాష్ట్ర విస్తరణ కార్యక్రమాలకు మద్దతు (ATMA), కిసాన్ కాల్...

నాణ్యతకు సంబంధించిన నిబంధనలను సడలించడంతొ రికార్డులను దాటుతున్న గోధుమ సేకరణ

భారత ప్రభుత్వం ప్రస్తుత పంట సంవత్సరంలో గోధుమలు మరియు బియ్యం సేకరణలో సజావుగా పురోగతి సాధించినట్లు నివేదించింది. గోధుమల సేకరణ గత ఏడాది మొత్తం సేకరణను అధిగమించి రైతులకు మేలు చేస్తోంది. అకాల వర్షాల కారణంగా ప్రభుత్వం  గోధుమ సేకరణకు నాణ్యతా నిర్దేశాలను సడలించడంతో తక్కువ ధరకు గోధుమ విక్రయాలను నిరోధించడంలో సహాయపడింది. అవలోకనం: 2023-24 పంట...

About Me

100 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు, దేశ స్తూల దేశీయోత్పత్తి...
- Advertisement -spot_img