Manoj G

భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ పూసా జేజి 16ని రూపొందించింది – కరువును తట్టుకోగల కొత్త శనగ వెరైటీ

జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయ (JNKVV) జబల్‌పూర్, రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వ విద్యాలయం, గ్వాలియర్ మరియు ఇక్రిశాట్ (ICRISAT), పటాన్‌చెరువు, హైదరాబాద్‌ వారి సహకారంతో పూసా సంస్థ అని కూడా పిలువబడే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) 'పూసా JG 16’, అనే వంగడాని అభివృద్ధి చేసింది. ఇది...

భారతదేశం యొక్క మొదటి డ్రోన్ నైపుణ్య శిక్షణ సమావేశం మరియు డ్రోన్ యాత్ర చెన్నైలో ప్రారంభించబడింది

భారత డ్రోన్ ఆధారిత స్టార్టప్ గరుడ ఏరోస్పేస్ యొక్క చెన్నై తయారీ కేంద్రంలో డ్రోన్ నైపుణ్యాలు మరియు శిక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఇది అగ్రి-డ్రోన్‌ని ఉపయోగించి దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ రైతుల సాధికారత మరియు సమీకరణను లక్ష్యంగా చేసుకుంది. అతను చెన్నైలోని గరుడ...

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ – జిఎం పత్తి సాగు, తేనె ఉత్పత్తిని తగ్గిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు

“జిఎం (జన్యుపరంగా సవరించిన) పత్తి సాగు తేనె ఉత్పత్తిని తగ్గిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు" - రాజ్య సభలో ప్రశ్నకు సమాధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి మద్దతుగా కేంద్ర రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 2018-2019 మరియు 2019-2020లో నిర్వహించిన అధ్యయనాలలో బిటి ట్రాన్స్జెనిక్ పత్తి రకాలు అపిస్ మెల్లిఫెరా కాలనీల యొక్క...

ప్రపంచంలోని మొట్టమొదటి GMS ఆధారిత అలసంద (లోబియా) హైబ్రిడ్లు ధార్తి అగ్రో చేత ప్రారంభించబడ్డాయి:

థర్టీ ఆగ్రో కెమికల్స్ కంపెనీ వారు మొట్టమొదటి జన్యు పురుష వంధ్యత్వం (జిఎంఎస్) ఆధారిత అలసంద (లోబియా) హైబ్రిడ్లు మరియు మూడు అలసంద హైబ్రిడ్లను తయారు చేసింది. బబుల్  షెర్లీ  పూర్వజా ఈ హైబ్రిడ్ రకాలు సాధారణ ఖరీఫ్ సీజన్లో 10 శాతం హెటెరోసిస్ మరియు ఆఫ్-సీజన్లో 20-25 శాతం హెటెరోసిస్ తో రైతులకు గొప్ప...

వాతావరణ మార్పులను తట్టుకోగల పంట రకాలను ICAR అభివృద్ధి చేసింది

కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, రాజ్యసభలో తన వ్రాతపూర్వక సమాధానంలో, వాతావరణ ఒత్తిడిని తట్టుకోవటానికి వివిధ పంటల రకాలు ఐసిఎఆర్ అభివృద్ధి చేసింది. వాతావరణ మార్పుల పరిస్థితులలో కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఈ చర్య తీసుకోబడింది. మొత్తం 2122...

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) ఆక్వాకల్చర్ మరియు మత్స్య సంపద కోసం వాతావరణ-స్థితిస్థాపక వ్యూహాలను అభివృద్ధి చేయడానికి క్రమం తప్పకుండా పరిశోధనలు నిర్వహిస్తుంది

జాతీయ ఆవిష్కరణ వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం (NICRA) కింద ICAR సంస్థలు నిర్వహించిన వాతావరణ మార్పు ప్రభావ అధ్యయనాల ద్వారా వివిధ రాష్ట్రాల్లో చిత్తడి నేల మత్స్య సంపద యొక్క దుర్బలత్వ అంచనా వేయబడింది. మత్స్యకారుల సంసిద్ధత మరియు వాతావరణ మార్పులకు అనుకూల సామర్థ్యాన్ని పెంచడానికి వాతావరణ ప్రచారాలు మరియు అవగాహన కార్యక్రమాలు అమలు...

2022-23లో పత్తి ఎగుమతి 40 లక్షల బేళ్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, జూట్ మరియు గోగు ఉత్పత్తి పెరుగుతోంది.

లోక్‌సభలో పత్తి ఎగుమతి ప్రశ్నకు సమాధానంగా 2022-23లో పత్తి ఎగుమతి 40 లక్షల బేళ్లకు వెళ్లవచ్చని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి. దర్శనా జర్దోష్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పత్తి లభ్యత, ప్రపంచ డిమాండ్ మరియు ధర సమానత్వంపై ఆధారపడి వైవిధ్యాలు ఉండవచ్చు. భారతదేశంలో, గుజరాత్, మహారాష్ట్ర మరియు తెలంగాణ...

వ్యవసాయానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన తర్వాత రబీ పంటల విస్తీర్ణం పెరిగింది

వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం రబీ పంటల విస్తీర్ణం 457.80 లక్షల హెక్టార్ల నుండి 526.27 లక్షల హెక్టార్లకు పెరిగింది (ఇది 2021-22 కంటే 15% ఎక్కువ, అంటే 68.47 లక్షల హెక్టార్ల వ్యత్యాసం). ఈ పంటలన్నింటిలో గోధుమ పంట అగ్రస్థానంలో ఉంది. పంట మరియు...

మిల్లెట్స్-స్మార్ట్ న్యూట్రిటివ్ ఫుడ్ సమావేవేషాన్ని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ప్రారంభించారు.

మిల్లెట్ ఎగుమతులను ప్రోత్సహించడానికి APEDA (వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ) ద్వారా "అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023" కోసం లాంఛనంగా "మిల్లెట్స్-స్మార్ట్ న్యూట్రిటివ్ ఫుడ్" పేరుతో ఒక కార్యక్రమం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి చిరుధాన్యాల...

కేరళలోని తిరువనంతపురంలో 29 మొబైల్ వెటర్నరీ యూనిట్లు మరియు కేంద్రీకృత కాల్ సెంటర్లు ప్రారంభించబడ్డాయి

కేరళలోని పశువుల పెంపకందారులకు ప్రయోజనం చేకూర్చడానికి, 29 మొబైల్ వెటర్నరీ యూనిట్లు (MVU) మరియు కేంద్రీకృత కాల్ సెంటర్‌లను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ. పర్షోత్తం రూపాలా ప్రారంభించాడు. ప్రతి MVU తప్పనిసరిగా అర్హత కలిగిన పశువైద్యుడు మరియు పారావెట్‌ను కలిగి ఉంటుంది మరియు కేంద్రీకృత కాల్ సెంటర్‌...

About Me

100 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు, దేశ స్తూల దేశీయోత్పత్తి...
- Advertisement -spot_img